విజయ ఏకాదశి కధ
శ్రీరాముడు సీతామాతను రావాణాసురుని చెర నుండి విడిపించడానికి లంకను చేరే సన్నాహాలు చేయనారంభించాడు. అతి దుర్భేభేద్యమైన సముద్రాన్ని దాటి ఇంత వానర సైన్యం లంకా పట్టణాన్ని ఎలా చేరుకోవాలి అని ఆ0జనేయునీతో సహా ఆలో
చిస్తుండగా లక్ష్మణుడు అక్కడ సమీపంలో నివసిస్తున్న బకాదళ్ళాభ్యుడనే ఋషి వద్దకు వెళ్లి సహాయం కోరుదామని సలహా ఇస్తాడు.
అందుకు అందరూ అంగీకరిస్తారు. ఆ బకాదళ్ళాభ్యుడు బ్రహ్మదేవుని మెప్పించి ప్రత్యక్షం చేసుకొన్న మహా తపస్వి. ఆయన శ్రీరాముని చూడగానే శ్రీ మహా విష్ణువు ఏతెంచాడని గ్రహించాడు.
విష్ణువు లీలను తెలుసుకొన్న అయన విజయ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసి విజయ ప్రాప్తిని పొందమని రామచంద్రునికి సూచించాడు.
శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష పాటించి అందరికి విజయ ఏకాదశి గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూపుతాడు. నాటి వ్రత దీక్షా ఫలితంగా లంకకు చేరి రావణుని సంహరించి సీతమ్మని ఆ రాక్షసుడు చెరనుండి విడిపించాడు.
ఈ ఏకాదశి వ్రతం గురించి స్కాంద పురాణంలోను, రామాయణంలోను ప్రస్తావించడం జరిగినది. ఈ కథ ను విన్నవారు, చదివిన వారు ఇహ లోకంలో కోరిన కోర్కెలు నెరవేరి సర్వదా విజయం సాధించి జన్మా0తంలో హరి సానిద్యం పొందుతారు.
ఈ విజయ ఏకాదశి వ్రతం గురించి యుదిశ్తర మహారాజు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన మరొక కథ
యుదిశ్తర మహారాజు శ్రీ కృష్ణ భగవానుని తో ఇలా అనాడు , " ఓ వాసుదేవ ,ఈ మాఘ మాసం కృష్ణ పక్షం లో వచేటువంటి ఏకాదశి మహత్యాని వివరించ మని కోరగా "
శ్రీ కృష్ణ పరమాత్మ :
ఓ యుదిశ్తర , ఈ మాఘ మాసం లో వచేటువంటి ఏకాదశి పేరు "విజయ ఏకాదశి". ఈ ఏకాదశి ని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది , మరి వారి పాపాలు కూడా తొలిగిపోతాయి .
ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుప మని కోరెను , అప్పుడు బ్రహ్మ ఇవిధంగా చెపనరబించెను :
ఓ నారద మహా ముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు , నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము . ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది . ఈ పేరు లో చెప్పిన విదం గానే ఈ ఏకాదశి వ్రతం అనీ విజయాలను చేకూరుస్తుంది సందేహమే లేదు.
శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు , సీత , లక్ష్మనుని తో కలిసి పంచవటి లో నివసించేవాడు . రావణడు సీత దేవి ని అపహరించినప్పుదు శ్రీ రాముడు దిగులుతో అనీ కొలుపొయినవాడి లగుండెను సీతా దేవి ని వెతికే క్రమంలో జటాయువు మరనిన్చబోతుండగా చూసి ఏమయినది వివరం అడుగగా
, జటాయువు సీతమ్మ ని రావణాసురుడు ఎలా అపహరించాడో , సితామాతని కాపాడబోయి రావణుడు చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరింఛి మరనిస్తాడు . శ్రీ రాముడు తన సీతా కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువి కి వైకుంట లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు . సీతా దేవిని వెతికే క్రమం లో కబందుడిని సంహరిస్తాడు .
అటు తరువాత శ్రీ రాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు . సుగ్రీవుదు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తాయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకటానికి లంకకి వెళ్లి వెతకమని ఆగ్న్య . హనుమ లంక లో సిత్తమ్మని అశోకవనం లో చూసి శ్రీ రాముని ముద్రికని చూపి, అయన గుణగణాలను కొనియాడి , హితవు పలికి సీతా దెగ్గర ఉంగరం తెసుకుని తిరిగి శ్రీ రాముని వాడకు వచ్చి వివరించెను .
శ్రీ రాముడు సుగ్రీవుని సహాయం తో లంకా నగరాని చేరుకునే సముద్రానికి చేరుకొని ఆ సముద్రాని దాటడం అంత సులువు కాదని గ్రహించి , లక్ష్మణునితో ఎలా అన్నాడు , ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదె ఇప్పుడు మనం ఏమి చెయవలను
అందరిలోకి మంచివాడివైన శ్రీ రామ , బలదలబ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగరలోనే ఉన్నారు అ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యమ్ ఏమిటో కనుకుందాం . అయన మాత్రమే మనకి ఈ సమయం లో సహాయపడగలరు నాయి సెలవిచ్చి అయన దగ్గరకి బయల్దేరారు .
బలదలబ్య ఋషి ని చేరుతూనే నమస్కరించి కుసలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు .
బలదలబ్య
శ్రీ రామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము , దీని ఆచరించడం ద్వార నీకు తప్పకుండ విజయం లబిస్తుంది .
ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి , లేదా, బంగారం ఏది లేకపోతె మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీలు పోసి నవధాన్యాలు , పసుపు కుంకుమ వేసి , కుండకి తోరణాలు కట్టి అందంగా అలకరించలి . దీనినీ శ్రీమన్నరాయణ దగ్గర పెట్టాలి . మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తీ శ్రద్ధలతో శ్రీమన్నరాయణు కి పూజ చేసి ,
ఈ కుండకి కి పసుపు కుంకుమ , గంధం , అక్షింతలు , వేసి నమస్కరించి ఉపవసింఛి రాత్రి కి జాగరణ చేయాలి . మరునాడు ద్వాదశి తిథి రాగానే మల్లి అ కుండకి పూజ చేసి ఏదయినా ఒక నది లో కలిపేయాలి . తరువాత ఉత్తముడయిన బ్రాహ్మణునికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి . ఈ విధం నువ్వు ని సేన ఉపవాసం చేస్తే తప్పకుండ విజయం లబిస్తుంది అని చెప్పను .
శ్రీ రామచంద్రుడు బలదలబ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు . ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికీ వైకుంట ప్రాప్తి కూడా కలుగుతుంది .
ఓ నారద ఈ విధం గ ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకం తో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చెండాలమయిన పాపాలు అయిన హరించిపొయి విజయం లబిస్తుంది మరియు వైకుంట లోక ప్రాప్తి లబిస్తుంది .
అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి, యుధిష్టిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో , ఈ కధ ను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం లబిస్తుంది అని చెప్పేను .
మీ
వేద,శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి
శ్రీరాముడు సీతామాతను రావాణాసురుని చెర నుండి విడిపించడానికి లంకను చేరే సన్నాహాలు చేయనారంభించాడు. అతి దుర్భేభేద్యమైన సముద్రాన్ని దాటి ఇంత వానర సైన్యం లంకా పట్టణాన్ని ఎలా చేరుకోవాలి అని ఆ0జనేయునీతో సహా ఆలో
చిస్తుండగా లక్ష్మణుడు అక్కడ సమీపంలో నివసిస్తున్న బకాదళ్ళాభ్యుడనే ఋషి వద్దకు వెళ్లి సహాయం కోరుదామని సలహా ఇస్తాడు.
అందుకు అందరూ అంగీకరిస్తారు. ఆ బకాదళ్ళాభ్యుడు బ్రహ్మదేవుని మెప్పించి ప్రత్యక్షం చేసుకొన్న మహా తపస్వి. ఆయన శ్రీరాముని చూడగానే శ్రీ మహా విష్ణువు ఏతెంచాడని గ్రహించాడు.
విష్ణువు లీలను తెలుసుకొన్న అయన విజయ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసి విజయ ప్రాప్తిని పొందమని రామచంద్రునికి సూచించాడు.
శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష పాటించి అందరికి విజయ ఏకాదశి గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూపుతాడు. నాటి వ్రత దీక్షా ఫలితంగా లంకకు చేరి రావణుని సంహరించి సీతమ్మని ఆ రాక్షసుడు చెరనుండి విడిపించాడు.
ఈ ఏకాదశి వ్రతం గురించి స్కాంద పురాణంలోను, రామాయణంలోను ప్రస్తావించడం జరిగినది. ఈ కథ ను విన్నవారు, చదివిన వారు ఇహ లోకంలో కోరిన కోర్కెలు నెరవేరి సర్వదా విజయం సాధించి జన్మా0తంలో హరి సానిద్యం పొందుతారు.
ఈ విజయ ఏకాదశి వ్రతం గురించి యుదిశ్తర మహారాజు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన మరొక కథ
యుదిశ్తర మహారాజు శ్రీ కృష్ణ భగవానుని తో ఇలా అనాడు , " ఓ వాసుదేవ ,ఈ మాఘ మాసం కృష్ణ పక్షం లో వచేటువంటి ఏకాదశి మహత్యాని వివరించ మని కోరగా "
శ్రీ కృష్ణ పరమాత్మ :
ఓ యుదిశ్తర , ఈ మాఘ మాసం లో వచేటువంటి ఏకాదశి పేరు "విజయ ఏకాదశి". ఈ ఏకాదశి ని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది , మరి వారి పాపాలు కూడా తొలిగిపోతాయి .
ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుప మని కోరెను , అప్పుడు బ్రహ్మ ఇవిధంగా చెపనరబించెను :
ఓ నారద మహా ముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు , నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము . ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది . ఈ పేరు లో చెప్పిన విదం గానే ఈ ఏకాదశి వ్రతం అనీ విజయాలను చేకూరుస్తుంది సందేహమే లేదు.
శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు , సీత , లక్ష్మనుని తో కలిసి పంచవటి లో నివసించేవాడు . రావణడు సీత దేవి ని అపహరించినప్పుదు శ్రీ రాముడు దిగులుతో అనీ కొలుపొయినవాడి లగుండెను సీతా దేవి ని వెతికే క్రమంలో జటాయువు మరనిన్చబోతుండగా చూసి ఏమయినది వివరం అడుగగా
, జటాయువు సీతమ్మ ని రావణాసురుడు ఎలా అపహరించాడో , సితామాతని కాపాడబోయి రావణుడు చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరింఛి మరనిస్తాడు . శ్రీ రాముడు తన సీతా కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువి కి వైకుంట లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు . సీతా దేవిని వెతికే క్రమం లో కబందుడిని సంహరిస్తాడు .
అటు తరువాత శ్రీ రాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు . సుగ్రీవుదు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తాయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకటానికి లంకకి వెళ్లి వెతకమని ఆగ్న్య . హనుమ లంక లో సిత్తమ్మని అశోకవనం లో చూసి శ్రీ రాముని ముద్రికని చూపి, అయన గుణగణాలను కొనియాడి , హితవు పలికి సీతా దెగ్గర ఉంగరం తెసుకుని తిరిగి శ్రీ రాముని వాడకు వచ్చి వివరించెను .
శ్రీ రాముడు సుగ్రీవుని సహాయం తో లంకా నగరాని చేరుకునే సముద్రానికి చేరుకొని ఆ సముద్రాని దాటడం అంత సులువు కాదని గ్రహించి , లక్ష్మణునితో ఎలా అన్నాడు , ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదె ఇప్పుడు మనం ఏమి చెయవలను
అందరిలోకి మంచివాడివైన శ్రీ రామ , బలదలబ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగరలోనే ఉన్నారు అ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యమ్ ఏమిటో కనుకుందాం . అయన మాత్రమే మనకి ఈ సమయం లో సహాయపడగలరు నాయి సెలవిచ్చి అయన దగ్గరకి బయల్దేరారు .
బలదలబ్య ఋషి ని చేరుతూనే నమస్కరించి కుసలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు .
శ్రీ రామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము , దీని ఆచరించడం ద్వార నీకు తప్పకుండ విజయం లబిస్తుంది .
ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి , లేదా, బంగారం ఏది లేకపోతె మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీలు పోసి నవధాన్యాలు , పసుపు కుంకుమ వేసి , కుండకి తోరణాలు కట్టి అందంగా అలకరించలి . దీనినీ శ్రీమన్నరాయణ దగ్గర పెట్టాలి . మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తీ శ్రద్ధలతో శ్రీమన్నరాయణు కి పూజ చేసి ,
ఈ కుండకి కి పసుపు కుంకుమ , గంధం , అక్షింతలు , వేసి నమస్కరించి ఉపవసింఛి రాత్రి కి జాగరణ చేయాలి . మరునాడు ద్వాదశి తిథి రాగానే మల్లి అ కుండకి పూజ చేసి ఏదయినా ఒక నది లో కలిపేయాలి . తరువాత ఉత్తముడయిన బ్రాహ్మణునికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి . ఈ విధం నువ్వు ని సేన ఉపవాసం చేస్తే తప్పకుండ విజయం లబిస్తుంది అని చెప్పను .
శ్రీ రామచంద్రుడు బలదలబ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు . ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికీ వైకుంట ప్రాప్తి కూడా కలుగుతుంది .
ఓ నారద ఈ విధం గ ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకం తో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చెండాలమయిన పాపాలు అయిన హరించిపొయి విజయం లబిస్తుంది మరియు వైకుంట లోక ప్రాప్తి లబిస్తుంది .
అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి, యుధిష్టిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో , ఈ కధ ను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం లబిస్తుంది అని చెప్పేను .
మీ
వేద,శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి
No comments:
Post a Comment