సభ్యులందరికి మరియు బ్రాహ్మణ బంధువులు అందరికి శుభోదయం
మిమ్మలని డిష్ట్రబ్ చేసినందులకు మన్నించాలి.
మన వేద,శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్, శాంతినగర్,ఖాధికాలని, తిరుపతి వ్యవస్థాపకులు మరియు ఇదివరకటి పరిషత్ కార్యదర్శి గౌరవ శ్రీ యెల్లే పెద్ది లక్ష్మీనరసింహారావు గారు ఈ రోజు (16.03.2023) ఉదయం 3.30 గంలకు వైకుంఠ ప్రాప్తి పొందారు( స్వర్గస్థులైనారు) ఈ రోజు మధ్యహాన్నం 3.00 గలకు గోవిందదామం( కరకం బాడీ రోడ్డు నందు గల) కార్యక్రమము జరుగునని తెలియపరచడమైనది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగానని ఆ కలియుగ వెంకటపతి వారిని ప్రార్ధిస్తూ
వి.యస్.యస్.పి.పి
శాంతి నగర్,ఖాధికాలని
తిరుపతి