ఇందులో పరిషత్ యొక్క 2021.2022 ఆదాయ, వ్యయముల వివరములు పరిషత్ కోశాధికారి చక్రాల కోటేశ్వర రావు గారు చదివి వినిపించడం జరిగినది. మరియు రాబోవు ఆర్ధిక సంవత్సరం 2022.2023 నకు గాను అంచనా రాబడి, ఖర్చు ల వివరాలు చదివి వినిపించడం జరిగినది.
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్,శాంతి నగర్, ఖాధికాలని, తిరుపతి.
సంబంధించి నూతనంగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది.
అధ్యక్షులు: గౌరవ.శ్రీ పి.రామకృష్ణ శాస్త్రి గారు
ఉపాధ్యక్షులు: గౌరవ,శ్రీ.గురుమూర్తి గారు
కార్యదర్శి : గౌరవ శ్రీ.చక్రాల.కోటేశ్వర రావు గారు
సంయుక్త కార్యదర్శి:గౌరవ.శ్రీ.మావిళ్ళపల్లి.లక్ష్మీనారాయణ గారు
కోశాధికారి: గౌరవ.శ్రీ మారుపెద్ది,దొరస్వామి గారు.
సాంకేతిక సభ్యులు
గౌరవనీయులు
శ్రీ.డాక్టర్.ఏ.వేణుగోపాల్ శర్మ గారు
శ్రీ.ఏ.రాధేశ్యామ్ గారు
శ్రీ.యం.మోహన్ రావు గారు
శ్రీ.డి.చిద్విలాష్ గారు.
శ్రీ.ఇంద్రకంటి. మురళి
గౌరవాధ్యక్షులు
శ్రీ.వనం.గౌరీ శంఖర్ గారు.
పై తెలిపిన నూతన కార్యవర్గం ఎన్నుకోబడినది.. సదరు సమావేశమునకు అందరు సభ్యులు.పురోహిత పరిషత్ శ్రేయోభిలాషులు హాజరవడం జరిగినది.
ఇట్లు.
కార్యదర్శి
వి.యస్. యస్. పి.పి
No comments:
Post a Comment