Showing posts with label భక్తి పాటల. Show all posts
Showing posts with label భక్తి పాటల. Show all posts

Tuesday, 4 October 2022

దేవి శరన్నవరాత్రి మహోత్సవం మహార్నవమి

మన వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్, శాంతినగర్, ఖాధికాలని,తిరుపతి యందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు అనగా 04.10.2022 మంగళ వారము మహర్నవమి శుభ సందర్భంగా పొద్దున సంకల్పం, చండి హోమము వేద పండితులతో గౌరవ పెద్దలు శ్రీ మహంకాళి శివప్రసాద్ అవధాని గారి ఆధ్వర్యంలో మన పరిషత్ కార్యదర్శి గౌరవ శ్రీ.చక్రాల కోటేశ్వర రావు గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగినది.

తదుపరి సాయంత్రం సంగీత విభావరి సంగీత విద్వాంసులు శ్రీమతి  వందన గారు మరియు బృందం తరుపున భక్తి సంగీత గీతాలపన కార్యక్రమము నిర్వహించడం జరిగినది. 


వి.యస్.యస్.పి.పి
శాంతి నగర్
ఖాధికాలని
తిరుపతి