మన వేద శాస్త్ర స్మార్త పురోహిత పరిషత్ శాంతి నగర్, ఖాధికాలని తిరుపతి యందు గౌరవ పెద్దలు మహంకాళి శివప్రసాద్ అవదానిగారు అద్వర్యం లో దేవి శరన్నవరాత్రి మహోత్సవం లో భాగంగా దుర్గాష్తమీ 03.10.2022 న సాయంత్రం విశేషంగా పూజ కార్యక్రమము నిర్వహించి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగినది
No comments:
Post a Comment