Monday, 3 October 2022

దుర్గాష్టమి


మన వేద శాస్త్ర స్మార్త పురోహిత పరిషత్ శాంతి నగర్, ఖాధికాలని తిరుపతి యందు గౌరవ పెద్దలు మహంకాళి శివప్రసాద్ అవదానిగారు అద్వర్యం లో దేవి శరన్నవరాత్రి మహోత్సవం లో భాగంగా దుర్గాష్తమీ 03.10.2022 న సాయంత్రం విశేషంగా పూజ కార్యక్రమము నిర్వహించి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగినది

No comments:

Post a Comment