వేద,శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్, ఖాధికాలని, తిరుపతి యందు. మన బ్రాహ్మణ బంధువుల కు సంబందించి ఆబ్దికములు, మాసికములు, ఇతర పూజా కార్యక్రమములకు కావాల్సిన వంట చేసుకొనుటకు ప్రస్తుతం మిగిలిన వంట పాత్రలు..
ఒక్కప్పుడు చాలా చాలా వెజిల్స్ ఉండేవి పెద్ద పెద్ద వంట పాత్రలు మొదలగునవి.ఇవన్నియు గౌరవ బ్రాహ్మణ బంధువులు, ఇతర బ్రాహ్మణేతరులు విరాళమిచ్చినవే. వాటిని ఒక్కొక్కటి దొంగతనం రూపంలో పోయినవి ప్రస్తుతం ఇవిమాత్రమే ఉన్నది...
ఇందులో వంట ష్టవ్ మన కిరణ్ క్యాటరింగ్ వారు, గ్రైండర్ కొత్త వట్యం. గురునాధ శర్మ గారు. విరాళంగా ఇవ్వడం. ఇలా చాలా వెజిల్స్ పెద్దలు ఇవ్వడం తో మరి కొన్ని పరిషత్ ద్వారా కొనడం జరిగినది.
ఇట్లు
కార్యదర్శి
వి.యస్.యస్.పి.పి
తిరుపతి
వి.యస్.యస్.పి.పి
తిరుపతి
No comments:
Post a Comment