వేద శాస్త్ర స్మార్త పురోహిత పరిషత్,ఖాధికాలని, తిరుపతి యందు గౌరవ అధ్యక్షులు శ్రీయుతులు రామకృష్ణ శాస్ర్తి గారి అధ్యక్షతన, కోశాధికారి, శ్రీ చక్రాల కోటేశ్వర రావు ఆధ్వర్యంలో సభ్యులందరి సమక్షంలో సమావేశం నిర్వహించడం జరిగినది. ఇందులో గత ఆర్థిక ( 2020-2021) ఆదాయము, వ్యయములు, నిర్వహణ మొదలగు న విషయాలు చర్చించి మరియు ఉత్తరోతర పరిషత్ అభివృద్ధి సంబందింది సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది..
కోశాధికారి
వి.యస్.యస్.పి పి
ఖాదీ కాలనీ, తిరుపతి
No comments:
Post a Comment